IND VS NZ: న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా ( India)…గ్రాండ్ విక్టరీ కొట్టింది.అయితే..విజయం సాధించింది టీమిండియా కాదు… మహిళల టీమ్ ఇండియా జట్టు. ప్రస్తుతం మహిళల న్యూజిలాండ్ వర్సెస్ మహిళల టీమిడియా మధ్య…వన్డే సిరీస్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ… న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మొదటి మ్యాచ్ జరిగింది.
అయితే తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టును ( New Zealand) చిత్తు చేసింది టీమిండియా ( India). తొలి వన్డేలో ఏకంగా 59 పరుగులు తేడాతో…మహిళల న్యూజిలాండ్ జట్టును… చిత్తు చేసి విజయం సాధించింది మహిళల టీమిండియా. మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 227 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని చేదించడంలో న్యూజిలాండ్ అట్టర్ ఫ్లాప్ అయింది.
Also Read: Glasgow Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో ఆ ఆటలు తొలగింపు..ఇండియాకు భారీ నష్టం !
కేవలం 168 పరుగులకే న్యూజిలాండ్ ఉమెన్స్ జట్టు ఆల్ అవుట్ అయింది.దీంతో టీమిండియా 59 పరుగులతో విజయం సాధించడం జరిగింది.ఇక.. టీమిండియా బౌలర్సులో.. రాధా యాదవ్ 3 వికెట్ పడగొట్టారు.సైమా టాకూర్ 2 వికెట్లు పడగొట్టారు.అలాగే దీప్తి..అరుంధతి తలో వికటి తీయడం జరిగింది. కాగా టి20 ప్రపంచ కప్ లో టీమిండియా దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే.