తేజశ్విని కోయిలమ్మ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
బిగ్ బాస్ లో అమర్దీప్ ఉన్నప్పుడు హౌజ్లోకి అడుగుపెట్టి మరంత ఫేమస్ అయింది ఈ భామ.
ఇక ప్రస్తుతం బిగ్ బాస్ 8సీజన్ కి వెళ్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులు మీరే టైటిల్ గెలవాలని ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఆరెంజ్ కలర్ శారీ లో సిగ్గుపడుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ✨🌟🌸అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన ఓ అభిమాని అందమైన శిల్ప కళా ఖండం 👌🌹🌹🌹🌹❤️❤️❤️❤️ అంటూ కామెంట్ చేశారు.