Pragya Jaiswal Photos| అందాల నటి ప్రగ్యా జైస్వాల్ ఫేషన్ సెన్స్ కు పెట్టింది. ఆమె తరుచూ ఇన్స్టాగ్రామ్ లో తన హాట్ హాట్ ఫొటోలతో అభిమానులకు కనువిందు చేస్తుంటారు.
తాజాగా ఒక నార్త్ ఇండియన్ ఎత్నిక్ ఫ్యాషన్ డ్రెస్సులో పోజులిస్తూ తీసిన ఫొటోలు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.
బాలీవుడ్ నటి ప్రగ్యా జైస్వాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆమె తెలుగులో నటించిన తొలి సినిమా ‘కంచె’. ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించి.. మంచి మార్కులు కొట్టేసింది.
ఆ తరువాత నాగార్జున సరసన ఓం నమో వెంకటేశాయ సినిమాలో గ్రామర్ పాత్రలో కనిపించింది. అయితే ఆమె మంచి హిట్టు కోసం చాలా కాలమే ఎదురు చూడాల్సి వచ్చింది.
నటసింహ బాలకృష్ణ సరసన అఖండ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ మెరిసింది. ఆ తరువాత సన్ ఆఫ్ ఇండియాతో బోల్తా కొట్టింది.
అయితే ప్రస్తుతం ప్రగ్య తెలుగుతోపాటు హిందీ సినిమాలలోనూ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఆమె నటించిన ఖేల్ ఖేల్ మే సినిమా విడుదలైంది.
మరోవైపు బాలయ్య తదుపరి సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోందని సమాచారం.