నిహారిక మొదట ఈటీవీలో ప్రసారమైన ఢీ జూనియర్ 1, ఢీ జూనియర్ 2 ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షోలకు యాంకర్ గా చేసింది.
“ముద్దపప్పు ఆవకాయ” అనే తెలుగు వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ యూట్యూబ్ లో విడుదలై ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది.
ఆ తర్వాత “ఒక మనసు” సినిమాలో నటించింది.
“సూర్యకాంతం” సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందింది.
ఆ తర్వాత సైరా నరసింహా రెడ్డిలో చిన్న పాత్రను పోషించింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ మూవీస్, వెబ్ సిరీస్లను నిర్మిస్తుంది.
విడాకుల తర్వత కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పడు మళ్లీ సినిమాలతో ఫుల్ బిజీగా కనబడుతోంది ఈ ముద్దుగుమ్మ.
ఇక సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా కమిటీ కుర్రోళ్లు మూవీ ప్రొడక్షన్ లో సందడి చేసింది. ఈ ఈవెంట్ లో పింక్ కలర్ శారీలో ఫొటోలకు ఫోజులిచ్చింది ఈ బ్యూటీ.