ఈ బ్యూటీనీ చూడగానే జూనియర్ హేమమాలిని అంటూ కీర్తించిన వారు చాలా మంది ఉన్నారు.
కియారా అద్వానీ బాలీవుడ్ లో “ఫగ్లీ” సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.
ఆ తర్వాత ఎంఎస్ ధోనీ, ది అన్ టోల్డ్ స్టోరీ వంటి సినిమాలతో మంచి గుర్తింపు పొందింది.
2017 లో మహేష్ బాబు సరసన “భరత్ అనే నేను” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.
“వినయ విధేయ రామ” సినిమాతో రామ్ చరణ్ తో జోడీకట్టింది. ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ప్రస్తుతం ఈబ్యూటీ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తోంది.
ఇక ఈ బ్యూటీ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా ముత్యాల డ్రెస్సులో ఫొటోలకు ఫోజులిచ్చింది.