Keerthy Suresh: టాలీవుడ్లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. చైల్డ్ ఆర్టిస్ట్ గా గ్లామర్ ఇండస్ట్రీలోకి వచ్చినా, తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించింది.
లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. ఈ ఏడాది ఇయర్ చార్ట్ఫుల్ చేసుకుంది. గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకుంది కీర్తి సురేష్. ఇక వెనుదిరిగి చూడలేదు.
మొదట్లో మాలీవుడ్ సినిమాలకు ప్రయార్టీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత తమిళంలోకి అడుగు పెట్టింది. తొమ్మిదేళ్ల కిందట నేను శైలజ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది.
ఏ ముహూర్తాన అడుగుపెట్టిందోగానీ, వెనుదిరిగి చూడలేదు. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టే సింది. తన ఇమేజ్ని అమాంతంగా పెంచుకుంది.
కాకపోతే మిగతా బ్యూటీల మాదిరిగా కాకుండా ప్రతీ సినిమాకీ వెరైటీ రోల్స్ వేస్తూ అభిమానులను పోగోసు కుంది. ఇప్పటివరకు 30కి పైగా సినిమాల్లో నటించింది. ఒక్క తెలుగులో 13 సినిమాలున్నాయి. అవార్డు లకు కొదవలేదు. కాకపోతే బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వాలన్న ఆమె కోరిక తీర్చుకుంటోంది.
కాకపోతే మిగతా బ్యూటీల మాదిరిగా కాకుండా ప్రతీ సినిమాకీ వెరైటీ రోల్స్ వేస్తూ అభిమానులను పోగోసు కుంది. వరుణ్ ధావన్ తో కలిసి బేబీ జాన్ మూవీలో నటిస్తోంది.
క్రిస్మస్కు ఆ చిత్రం రిలీజ్ కాకుంది. అది హిట్టయితే మరిన్ని అవకాశాలు వస్తాయని భావిస్తోంది. పనిలోపనిగా ట్రెడిషనల్ లుక్తో అదిరిపోయేలా ఫోటోషూట్ చేసింది. ట్రెడిషనల్ ప్రియులను ఆ షూట్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.