EPAPER

women workforce : నారీశక్తికి తమిళనాడు జై

women workforce : నారీశక్తికి తమిళనాడు జై
women workforce

women workforce : తయారీ రంగంలో మహిళల పాత్ర తక్కువేమీ లేదు. దేశవ్యాప్తంగా ఈ రంగంలో 15,80,000 మంది నారీమణులు పనిచేస్తున్నారు.వీరిలో దాదాపు సగం మంది దక్షిణాది రాష్ట్రం తమిళనాడు నుంచి వచ్చినవారే కావడం విశేషం. దాదాపు 6,79,000 మంది మహిళలు ఆ రాష్ట్రంవారే.


యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీ(2019-20) మేరకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ వివరాలు వెల్లడించింది. అంతే కాదు.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(MSME)లను సొంతంగా నిర్వహిస్తున్న మహిళలు కూడా తమిళనాడులో ఎక్కువే.

MSMEలకు మహిళలు ఎక్కువగా నేతృత్వం వహిస్తున్న రాష్ట్రంగా తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. దేశ జనాభాలో తమిళనాడు వాటా ఆరు శాతం.


వర్క్‌ఫోర్స్‌లో మహిళల భాగస్వామ్యం పెరగడానికి తమిళనాడు ప్రభుత్వాలు తీసుకున్న చర్యలే కారణం. బాలికావిద్యను ప్రోత్సహించడంతో పాటు, మహిళలకు ఉచిత బస్ సర్వీసులు, ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత బ్రేక్‌ఫాస్ట్ వంటివి కల్పించారు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×