EPAPER

Uttar Pradesh : ఫోన్ పెట్టిన చిచ్చు.. కత్తెరతో భర్త కంట్లో పొడిచిన భార్య..

Uttar Pradesh : ఫోన్ పెట్టిన చిచ్చు.. కత్తెరతో భర్త కంట్లో పొడిచిన భార్య..
telugu news updates

Uttar Pradesh Latest news(Telugu news updates):

ఓ ఫోన్ భార్య ,భర్తల మధ్య చిచ్చు పెట్టింది. నవ్వులు పోయి తెగులు అయినట్టు, మాట మాట పెరిగి కంట్లో కత్తెరతో పొడిచే వరకు వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో అంకిత్ అనే వ్యక్తి యూట్యూబ్‌లో పాటలు చూడటానికి తన భార్య ని ఫోన్ అడిగాడు. అందుకు తన భార్య ప్రియాంక నిరాకరించింది.


తన ఫోన్లో చూడమని చెప్పింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య చిన్న గొడవ పెద్దగా మారింది. ప్రియాంక కోపంతో కత్తెర తీసుకుని అంకిత్ కంట్లో పొడిచింది. అంకిత్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Florida Woman Buried Husband: ‘దృశ్యం’ సినిమా లాంటి కేసు.. భర్త శవాన్ని ఇంట్లో పాతిపెట్టిన మహిళ.. హత్య మరెవరో చేసి..

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Big Stories

×