EPAPER

Rajnath Singh : గిల్గిట్ బల్టిస్థాన్‌ను స్వాధీనం చేసుకుంటాం : రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh : గిల్గిట్ బల్టిస్థాన్‌ను స్వాధీనం చేసుకుంటాం : రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. గిల్గిట్, బల్టిస్థాన్‌లను త్వరలో స్వాధీనం చేసుకుంటామన్నారు. శ్రీనగర్‌లో జరిగిన శౌర్య దివస్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీవోకేలో ఉగ్రవాదుల అరాచకాలు ఇంకా కొనసాగుతన్నాయన్నారు. ప్రధాని మోదీ హయాంలో ఆర్టికల్ 370 రద్దు తరువాతే కశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొంది అన్నారు రాజ్‌నాథ్ సింగ్.


భారత‌పై తొలిసారి 1947 అక్టోబర్ 27న దాడి జరిగింది. ఆ సమయంలో సిక్కు రెజిమెంట్ 1 అద్భుత ప్రదర్శనను ఇచ్చింది. అదే సమయంలో వాయుసేనకు చెందిన తొలి విమానం శ్రీనగర్‌లో ల్యాండ్ అయింది. అప్పటి నుంచి వాయుసేన ఆర్మీ కలిసి శౌర్యదివస్‌ను నిర్వహించుకుంటున్నాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగించారు. సైనికుల త్యాగాలను కొనియాడుతూ.. ఉగ్రవాదుతు, శతృ మూకలకు హెచ్చరికలు జారీ చేశారు.


Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×