EPAPER
Kirrak Couples Episode 1

Vande Bharat train : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు.. ప్రయాణికులు సేఫ్..

Vande Bharat train : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ లో మంటలు.. ప్రయాణికులు సేఫ్..

Vande Bharat train : వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. భోపాల్‌ నుంచి ఢిల్లీ వెళ్తుండగా రైలులో మంటలు చెలరేగాయి. సీ-14 కోచ్‌ వద్ద మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రయాణికులు కోచ్ నుంచి బయటకు పరుగు తీశారు.


సోమవారం ఉదయం వందే భారత్‌ ఎక్స్ ప్రెస్ భోపాల్‌ నుంచి ఢిల్లీ బయలుదేరింది. రాణికమలాపాటి స్టేషన్‌ నుంచి ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత కుర్వాయి స్టేషన్‌ వద్ద రైలులోని బ్యాటరీ నుంచి మంటలు వచ్చాయి. వెంటనే రైల్వే సిబ్బంది మంటలను గుర్తించారు. లోకో పైలట్‌కు సమాచారం ఇచ్చి ప్రమాదంపై అప్రమత్తం చేశారు. దీంతో లోకో పైలట్ రైలును అక్కడే నిలిపివేశారు.

అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లోని సీ-14 కోచ్ లో చెలరేగిన మంటలను అదుపు చేశారు. రైలులో ‍మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.


Related News

Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాకు నైనికా వెన్నుపోటు, సీత చేతికి ఆయుధం.. ఈసారి చీఫ్ అయ్యేది ఎవరు?

Medigadda: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మేడిగడ్డ నిర్మాణ సంస్థకు ఊహించని షాక్.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ రద్దు!

Monkeypox Virus: డేంజర్ బెల్స్.. మరో మంకీపాక్స్‌ కేసు.. ఎమర్జెనీకి దారితీసిన వైరస్ ఇదే!

Heavy Rain: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. కీలక సూచనలు!

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు!

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Weather Update: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Big Stories

×