EPAPER

Tipper hit Bus: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సును ఢీకొన్న టిప్పర్, 9 మంది మృతి

Tipper hit Bus: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సును ఢీకొన్న టిప్పర్, 9 మంది మృతి

Tipper hit Bus: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోలార్ సమీపంలోని నర్సాపూర్ వద్ద బుధవారం రాత్రి బస్బును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 15 మందికి పైగా తీవ్రగాయాలు అయ్యాయి.


టిప్పర్ వేగానికి బస్సు ముందుపార్టు నుజ్జునుజ్జు అయ్యింది. ప్రైవేటు ట్రావెల్ బస్సు బెంగుళూరు నుంచి తిరుపతి వెళ్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుంది. బస్సులో చిక్కు కున్నవారిని పోలీసులు బయటకు తీశారు.

వారిని వెంటనే అంబులెన్సులో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఘటన తర్వాత టిప్పర్ అక్కడే ఉంచి డ్రైవర్ ఎస్కేప్ అయినట్టు తెలుస్తోంది. వాహనాలను పక్కకు తొలగించిన పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.


ALSO READ: పార్లమెంట్ లో ప్రతిధ్వనిస్తున్న రాహుల్ రింగ్‘టోన్’

మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. టిప్పర్ ఎవరిది? అనేదానిపై డీటేల్స్ సేకరిస్తున్నారు.

 

Tags

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×