EPAPER

US : అమెరికాలో భారత దౌత్య కార్యాలయానికి నిప్పు.. ఖలిస్థానీ మద్దతుదారులపై అనుమానం..

US : అమెరికాలో భారత దౌత్య కార్యాలయానికి నిప్పు.. ఖలిస్థానీ మద్దతుదారులపై అనుమానం..

US : అమెరికాలో భారత్ దౌత్య కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. శాన్‌ ఫ్రాన్సిస్‌కోలోని ఇండియన్ కాన్సులేట్‌ కు దుండగులు నిప్పు పెట్టారు. ఖలిస్థానీ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు. 5 నెలల వ్యవధిలో భారత దౌత్య కార్యాలయంపై దాడి జరగడం ఇది రెండోసారి. మార్చిలో ఇండియన్ కాన్సులేట్‌పై దుండగులు దాడికి పాల్పడ్డారు.


దౌత్య కార్యాలయంలో మంటలు చెలరేగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ‍అప్రమత్తమయ్యారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ దాడిని అమెరికా ఖండించింది. ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

మార్చిలో భారత్‌లో ఖలిస్థానీ మద్దతుదారుడు అమృత్‌ పాల్ సింగ్‌ ను పట్టుకునేందుకు కేంద్రం వేట కొనసాగించింది. ఆ సమయంలో ఖలిస్థానీ మద్దతుదారులు శాన్‌ఫ్రాన్సిస్‌కోలో దౌత్య కార్యాలన్ని కూల్చివేసేందుకు ప్రయత్నించారు. అమృత్‌పాల్‌ సింగ్‌ను వదిలేయాలని నినాదాలు చేశారు. ఇప్పుడు రెండోసారి దాడి జరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.


Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×