EPAPER

S JAI SHANKER : ఎస్‌సీఓ సదస్సు కోసం పాక్ చేరిన జై శంకర్‌.. ప్రధాని షరీఫ్‌తో కరచాలనం

S JAI SHANKER : ఎస్‌సీఓ సదస్సు కోసం పాక్ చేరిన జై శంకర్‌.. ప్రధాని షరీఫ్‌తో కరచాలనం

S JAI SHANKER : భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్ మంగళవారం పాకిస్తాన్‌ చేరుకున్నారు. అనంతరం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) సదస్సుకు హాజరయ్యారు. ఈ మేరకు ఆయనకు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద పాక్ సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే ఇస్లామాబాద్‌లో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌తోనూ ఆయన భేటీ అయ్యారు.


ఇక సభ్యదేశాల అతిథుల గౌరవార్థం షరీఫ్ విందు ఏర్పాటు చేశారు. ఈ సమయంలో నేతలు ఇద్దరూ పరస్పరం కరచాలనంతో శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

అయితే ఈ సదస్సు రెండు రోజుల పాటు పాకిస్థాన్ లోనే జరగనుంది. సభ్య దేశాల నుంచి ఈ సదస్సుకు అగ్రనేతలు హాజరయ్యారు. ఆర్థిక, వాణిజ్య, పర్యావరణ, సామాజిక-సాంస్కృతిక సంబంధాల్లో సభ్యదేశాల పరస్పర సహకారంపై చర్చలు జరపనున్నారు.


Also read : గాల్లో ఉండగానే దిల్లీ చికాగో విమానానికి బాంబు బెదిరింపు.. ఆ తర్వాత ఏం జరిగిదంటే ?

Related News

Kim Jong Un: కిమ్ మామా మజాకా.. కోపంతో సౌత్ కొరియా రోడ్లు పేల్చివేత!

India-Canada diplomatic row: భారత్-కెనడా మధ్య దౌత్య వివాదం, వీసాల జారీ, విద్యార్థులకు ఇబ్బందులు తప్పవా?

Air India Flight : గాల్లో ఉండగానే దిల్లీ చికాగో విమానానికి బాంబు బెదిరింపు.. ఆ తర్వాత ఏం జరిగిదంటే ?

Lawrence Bishnoi: ఆ గ్యాంగ్ స్టర్ తో ఇండియన్ ఏజెంట్లకు సంబంధాలు, భారత్ పై కెనడా చిల్లర ఆరోపణలు!

India canada diplomatic row: నిజ్జర్ హత్య కేసు చిచ్చు.. ఆరుగురు కెనడా దౌత్య వేత్తలను బహిష్కరించిన భారత్

UN Peacekeepers Netanyahu: ‘అడ్డుతొలగండి.. లేకపోతే మీకే నష్టం’.. లెబనాన్‌ ఐరాస కార్యకర్తలను హెచ్చరించిన నెతన్యాహు

Big Stories

×