EPAPER

Road Accident: ఘోర ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి తీవ్రగాయాలు

Road Accident: ఘోర ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి తీవ్రగాయాలు

Road Accident: ఒడిశాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. కెంఝహార్ జిల్లా 20వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. బాలిజోడి వద్ద రోడ్డుపక్కన ఆగిఉన్న లారీని జీపు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది.


బాధితులంతా గంజాం జిల్లా నుంచి తారిణి దేవి ఆలయ దర్శనానికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. కాగా.. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా.. మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.


Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×