EPAPER

Rahul Gandhi Bharat Jodo Yatra : రాహుల్‌తో జోడో యాత్రలో ప్రియాంకా గాంధీ ఫ్యామిలీ..

Rahul Gandhi Bharat Jodo Yatra : రాహుల్‌తో జోడో యాత్రలో ప్రియాంకా గాంధీ ఫ్యామిలీ..

Rahul Gandhi Bharat Jodo Yatra : రాహుల్​ గాంధీ భారత్​ జోడో యాత్ర మధ్యప్రదేశ్​లో కొనసాగుతోంది. వచ్చే ఏడాది మధ్యప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్​ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్​ నేత ప్రియాంక గాంధీ రాహుల్​తో కలిసి యాత్రలో పాల్గొన్నారు. ప్రియాంక, రాహుల్​ కలిసి నడుస్తున్న ఫొటోలను కాంగ్రెస్​ తన ట్విట్టర్​ లో పోస్ట్​ చేసింది. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్​ నేత సచిన్​ పైలట్​ కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు.


భారత్​ జోడోయాత్ర మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్​లోకి ప్రవేశించడంతో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్​ కార్యకర్తలు త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని బోదర్లి గ్రామానికి చేరుకున్నారు. ప్రజలను ఉద్దేశించిన మాట్లాడిన రాహుల్..​ దేశంలో వ్యాప్తి చెందుతున్న విద్వేషం, హింస, భయాందోళనలకు వ్యతిరేకంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. కన్యాకుమారి నుంచి త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో తీసుకుని భారత్​ జోడో యాత్రను ప్రారంభించానని..ఈ మువ్వెనెల జెండాను శ్రీనగర్​ కు చేరుకోకుండా ఎవరూ ఆపలేరన్నారు. ఈ యాత్రలో సీనియర్​ నేతలు కమల్ నాథ్​, దిగ్విజయ్​ సింగ్​ పాల్గొన్నారు.


Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×