EPAPER

Sabarimala: శబరిమలలో భక్తులపై లాఠీచార్జ్.. శరణుఘోష వినేదెవరు ?

Sabarimala: శబరిమలలో భక్తులపై లాఠీచార్జ్.. శరణుఘోష వినేదెవరు ?

Sabarimala: శబరిమలలో అయ్యప్ప భక్తులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది. నిన్న రాత్రి నుంచి శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప స్వాములను పోలీసులు నిలిపివేశారు. రోడ్డుకు అడ్డంగా తాళ్లను కట్టిన పోలీసులు.. గంటల తరబడి భక్తులను నిల్చోబెట్టారు. ఈ క్రమంలోనే చిన్న పిల్లలు ఉన్నారని.. ఎంత సేపు నిల్చోవాలంటూ అయ్యప్ప భక్తులు నిలదీయడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారని వాపోతున్నారు.


భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు తగు ఏర్పాట్లు చేయకపోవడం పట్ల కూడా అయ్యప్ప స్వాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యూ లైన్లలో వేచి ఉన్న అయ్యప్ప స్వాములకు కనీసం మంచి నీళ్ళు కూడా అందించడం లేదని వాపోతున్నారు. 18 కంపార్టుమెంట్ లలో అయ్యప్ప స్వాములు వేచి చూస్తుండగా.. దర్శనానికి సుమారు 10 గంటలకు పైగా పడుతున్న సమయం పడుతున్నట్లు వెల్లడించారు.


Tags

Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×