EPAPER

PM Modi: ప్రజాస్వామ్యం గెలిచింది: ప్రధాని మోదీ

PM Modi: ప్రజాస్వామ్యం గెలిచింది: ప్రధాని మోదీ

PM Modi on Lok sabha election results(Political news telugu): పార్లమెంటు ఎన్నికల ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఎన్డీఏ కూటమికి అధిక సీట్లు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రజాస్వామ్యం గెలిచిందంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్డీఏ మూడోసారి అధికారం చేపట్టబోతున్నదన్నారు. మీ ప్రేమకు కృతజ్ఞతలు అంటూ ప్రధాని పేర్కొన్నారు. దేశంలో ఎన్నికల నిర్వహణ ప్రతి ఒక్కరూ గౌరవించేలా ఉందని తెలిపారు.


సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పట్టు కొమ్మలని చెప్పారు. తెలంగాణలో కూడా బీజేపీ మంచి మెజారిటీ సాధించిందని తెలిపారు. 1962 తర్వాత ఏ ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి రాలేదని అన్నారు. జమ్మూకశ్మీర్ లో రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలో బీజేపీకి అత్యధిక మెజారిటీ ఇచ్చారని అన్నారు.

సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ మంత్రం గెలిచిందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీలో క్లీన్ స్వీప్ చేశామనని తెలిపారు. దేశంలో ఎన్నికల నిర్వహణ ప్రతి ఒక్కరు గర్వించేలా ఉందని తెలిపారు. ఒడిశాలో బీజేపీ సర్కార్ ఏర్పాటు చేయబోతుందని అన్నారు. కేరళలో కూడా ఒక్క సీటు గెలుచుకున్నాం అని తెలిపారు.


Tags

Related News

Biryani For Prisoners: మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ – ఖైదీలకు స్పెషల్ మెనూ.. 4 రోజులు పండగే పండుగ!

Maldives Flight Bookings: మల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ ఆరంభం.. 9 నెలల తర్వాత మళ్లీ దోస్తీ, కానీ..

Naveen Jindal: గుర్రంపై వచ్చి ఓటేసిన నవీన్ జిందాల్, వీడియో వైరల్

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Amethi Family Murder: అమేఠీలో కుటుంబాన్ని హత్య చేసిన సైకో.. హత్యకు ముందే పోలీసులకు సమాచారం… అయినా..

Haryana Elections: హర్యానాలో పోలింగ్ మొదలు.. ఆ పార్టీల మధ్యే ప్రధాన పోటీ, ఫలితాలు ఎప్పుడంటే?

Toilet Tax: ఆ రాష్ట్రంలో టాయిలెట్ ట్యాక్స్ అమలు.. ఇది చెత్త పన్ను కంటే చెత్త నిర్ణయం!

×