EPAPER

Woman Parents Killed A Person: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం.. కుమార్తెను ప్రేమించిన యువకుడిని హతమార్చిన తల్లిదండ్రులు

Woman Parents Killed A Person: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం.. కుమార్తెను ప్రేమించిన యువకుడిని హతమార్చిన తల్లిదండ్రులు

Parents who killed the young man who loved their daughter


Parents who killed the young man who loved their daughter(Today’s news in telugu): ఉత్తర ప్రదేశ్‌లో ఓ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. తమ కుమార్తె పెళ్లికి అడ్డపడుతున్న యువకుడిని తల్లిదండ్రుల దారుణంగా చంపేశారు. మృతదేహం కారులో తరలించి దహనం చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని మథుర జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హథ్రాస్‌కు చెందిన పుష్పేంద్ర యాదవ్‌ అగ్రలో ఓ ట్రాన్స్‌పోర్టు వ్యాపారిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే 20ఏళ్ల డాలీ అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారిందది. వారి ప్రేమను పెద్దలు నిరాకరించడంతో పారిపోయి పెళ్లిచేసుకునేందుకు ప్రయత్నించారు.


ఈ నేపథ్యంలో యువతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువకుడు ఆ సంబంధాలకు అడ్డుపడ్డాడు. దీంతో యువతి తల్లిదండ్రులు అవదేశ్‌, భూరీ దేవి తమ కుమార్తెతో పుష్రేంద్రకు ఫోన్‌ చేయించి ఇంటికి రప్పించారు.

Read More: సోలార్‌ ప్యానళ్ల ఏర్పాటుకు భారీ సబ్సిడీ.. పీఎం సూర్యఘర్ స్కీమ్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

ఈ నేపథ్యంలో ఇంకి వచ్చిన పుష్పేంద్రను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. కుటంబసభ్యులతో పాటు ఇతర బంధువులతో కలిసి ప్లాన్‌ ప్రకారం ఇంటికి వచ్చిన ఆ యువకుడిని దారుణంగా చంపేశారు. అనంతరం కారులో మృతదేహాన్ని తీసుకువెళ్లి దహనం చేశారు.

మథర జిల్లాలో ఈ కాలిపోయిన ఈ కారును పోలీసులు సోమవారం గుర్తించారు. పరిశీలించగా కారులో మృతదేహాన్ని గమనించారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఈ విషయాలన్ని బయటపడ్డాయి.

పోలీసులు యువతితో పాటు ఇందుకు కారణమైన కుటుంబసభ్యలను అదుపులోకి తీసుకున్నారు. ఆమె తండ్రి అవదేశ్‌ మాత్రం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. దర్యాప్తు వేగంతం చేసి అవదేశ్‌ త్వరలో పట్టుకుంటాం అని సీనియర్‌ సూపరింటెండెంట్‌ శైలేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

 

Related News

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Jammu and Kashmir Assembly Polls: జమ్మూకాశ్మీర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Mumbai times tower: ముంబై.. మంటల్లో టైమ్స్ టవర్, భారీగా నష్టం

Big Stories

×