EPAPER

Pending Cases In India: దేశ వ్యాప్తంగా 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు.. ఏ రాష్ట్రంలో అత్యధికం అంటే ?

Pending Cases In India: దేశ వ్యాప్తంగా 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు.. ఏ రాష్ట్రంలో అత్యధికం అంటే ?

Pending Cases In India: దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో కలిపి ఇప్పటి వరకు 5 కోట్లకు పైగా పెండింగ్ కేసులు ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం లోక్ సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలు పేర్కొన్నారు. గరిష్టంగా 1.18 కోట్ల కేసులు ఉత్తర ప్రదేశ్ సబార్డినేట్ కోర్టుల్లోనే ఉండటం గమనార్హం. మొత్తంగా 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. అత్యధికంగా జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లోనే 4,53,51,913 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కోర్టుల్లో సరిపడా భౌతిక వనరులు లేకపోవడం, అంతే కాకుండా కేసుల్లోని వాస్తవాలు తేలడంలో సంక్లిష్టత, సాక్ష్యాలు, లిటిగేషన్లు.. ఇలా పలు కారణాలతో కోర్టుల్లో కేసులు పెండింగ్ పడుతున్నాయని తెలిపారు.


 


Related News

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Jammu and Kashmir Assembly Polls: జమ్మూకాశ్మీర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Mumbai times tower: ముంబై.. మంటల్లో టైమ్స్ టవర్, భారీగా నష్టం

Big Stories

×