EPAPER
Kirrak Couples Episode 1

Omicron India : భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : ఎయిమ్స్ మాజీ డైరెక్టర్

Omicron India : భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు : ఎయిమ్స్ మాజీ డైరెక్టర్

Omicron India : భారత్‌లో భయానకమైన కోవిడ్ పరిస్థితులు వచ్చే అవకాశం లేదని, కాబట్టి అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని దేశంలోని ఆరోగ్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ పరిస్థితులు కూడా రాకపోవచ్చని అన్నారు. భారతీయుల్లో హైబ్రిడ్ ఇమ్యునిటీ పెరిగింది గనుక గతంలోలాగా తీవ్ర పరిణామాలు ఎదురుకాకపోవచ్చని అన్నారు.


ఏయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్. రణదీప్ గులేరియా మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్‌లో కోవిడ్ కేసులు అదుపులోనే ఉన్నాయి కాబట్టి అంతర్జాతీయ విమానాలను రద్దు చేయాల్సిన అవసరం లేదన్నారు.భారతీయుల్లో గత రెండు సంవత్సరాల నుంచి తీసుకున్న వ్యాక్సిన్ల వల్ల ఇంకా ఇప్పటికే కోవిడ్‌ను ఎదుర్కొనడం వల్ల హైబ్రిడ్ ఇమ్యునిటీ పెరిగిందన్నారు.

చైనాలో బిఎఫ్ 7 విజృంభించినట్లు ఇండియాలో కూడా వ్యాపిస్తుందని భయాందోలనకు గురికానవసం లేదన్నారు. భారత్‌లో ఇప్పటికే బిఎఫ్7 వేరియంట్ ఎంటర్ అయిందని.. కానీ ఇక్కడ చైనా పరిస్థితి రాదన్నారు. భారతీయులు తీసుకున్న వ్యాక్సిన్లతో పోలిస్తే..చైనా వ్యాక్సిన్లు బలహీనమైనవి అని అన్నారు డాక్టర్ రణదీప్ గులేరియా.


Tags

Related News

Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాకు నైనికా వెన్నుపోటు, సీత చేతికి ఆయుధం.. ఈసారి చీఫ్ అయ్యేది ఎవరు?

Medigadda: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మేడిగడ్డ నిర్మాణ సంస్థకు ఊహించని షాక్.. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ రద్దు!

Monkeypox Virus: డేంజర్ బెల్స్.. మరో మంకీపాక్స్‌ కేసు.. ఎమర్జెనీకి దారితీసిన వైరస్ ఇదే!

Heavy Rain: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. కీలక సూచనలు!

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు!

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Weather Update: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Big Stories

×