EPAPER
Kirrak Couples Episode 1

Odisha Train Accident : ఒడిశాలో ప్లాట్‌ఫార్మ్‌పైకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు..ఇద్దరు మృతి..

Odisha Train Accident : ఒడిశాలో ప్లాట్‌ఫార్మ్‌పైకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు..ఇద్దరు మృతి..

Odisha Train Accident : రోడ్డు, రైలు ప్రమాదాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రోడ్డుపైన లేని సామాన్యుల జనాలపైకీ దూసుకెళ్లి వాహనాలు ప్రాణాలు తీసున్నాయి. బిహార్‌లో ప్రజలమీదకి దూసుకెళ్లిన లారీ దుర్ఘటన మరువక ముందే ఒడిశాలో గూడ్స్‌ రైలు..ప్లాట్‌ఫారమ్ మీదున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘోరప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు.


ఒడిశా జాజ్‌పూర్ జిల్లా కొరాయి రైల్వేస్టేషన్‌లో ఈ ఘోరరైలు ప్రమాదం జరిగింది. ఆ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారంపై రైలు కోసం వేచిచూస్తున్నారు ప్రయాణికులు..అప్పుడే ఓ గూడ్స్ రైలు ప్లాట్‌ఫార్మ్‌ మీదున్నవారిపైకి దూసుకెళ్లింది. 10 భోగీలు చెల్లాచెదురయ్యాయి.. ఇద్దరు ప్రయాణికులు ఆ భోగీల కింద చిక్కుకొని మృతి చెందగా అనేక మందికి తీవ్రగాయాలలయ్యాయి.


Tags

Related News

Devara : దేవర ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ అంటే ఫైర్.. అదిరిపోయిన విజువల్స్…

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

Illegal Hookah: పైకి బోర్డు కేఫ్.. లోపలకి వెళ్లి చూస్తే షాక్.. గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా!

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ, మనోహరి మధ్య చెస్‌ యుద్దం – తనను ఎవ్వరూ ఓడించలేరని అంజు ఫోజులు

Jani Master Case : జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. మరో ఇద్దరు అరెస్ట్?

Love Signs: ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతుంటే వారిలో మీకు ఈ ఐదు లక్షణాలు కనిపిస్తాయి, మనస్తత్వశాస్త్రం చెబుతున్నది ఇదే

Trinayani Serial Today September 21st: ‘త్రినయని’ సీరియల్‌: డీల్ కోసం ఇంటికి వచ్చిన గజగండ – గజగండను చంపే ప్రయత్నం చేసిన గాయత్రిదేవి, నయని

Big Stories

×