EPAPER

Odisha Maoists : ఒడిశాలో మావోయిస్టుల హల్‌చల్.. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మృతి..

Odisha Maoists : ఒడిశాలో మావోయిస్టుల హల్‌చల్.. ఎదురుకాల్పుల్లో ఇద్దరు మృతి..

Odisha Maoists : ఒడిశాలోని కోరాపుట్ జిల్లా బైపారిగూడ పరిధిలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. రామగిరి అటవీ ప్రాంతంలో ఎస్‌ఓజీతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. 10, 11వ తేదీల్లో రాత్రి రామగిరి అటవీ ప్రాంతంలో 20 మంది మావోయిస్టులు ఉన్నారని సమాచారం అందుకున్న తరువాత కూంబింగ్‌ మొదలు పెట్టినట్లు సౌత్ రేంజ్ డీఐజీ రాజేష్ పండిట్ తెలిపారు.


ఒడిశా పోలీసులు, BSF, SOG జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు రాజేష్ పండిట్ చెప్పారు. ఎదురుకాల్పుల తర్వాత ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు, ఒక టిఫిన్ బాంబు, 3 రైఫిళ్లు, డిటోనేటర్లు, సోలార్ మొబైల్ ఛార్జర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు మావో పుస్తకాలు, యూనిఫాం, గంజాయి ఇతర సామాగ్రిని పోలీసులు గుర్తించారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.


Tags

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×