EPAPER

NITI Aayog Meeting Updates: ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి అయోగ్ సమావేశం.. మమతా వాకౌట్

NITI Aayog Meeting Updates: ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి అయోగ్ సమావేశం.. మమతా వాకౌట్

NITI Aayog Meeting : ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఉన్న కల్చరల్ సెంటర్ లో శనివారం నీతి అయోగ్ సమావేశం ప్రారంభమైంది. 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నీతి అయోగ్ వైస్ చైర్మన్, ప్రత్యేక ఆహ్వానితులు, సభ్యులు హాజరయ్యారు.


వికసిత్ భారత్ 2047 ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరుగుతోంది. 2047 సంవత్సరానికల్లా భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు.

కాగా.. నీతి అయోగ్ పాలకమండలి సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. సమావేశంలో మమతా మాట్లాడుతుండగా.. ఆమె మైక్ ను కట్ చేయడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేశారు. ఇటీవల లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను రాజకీయ వివక్షతో రూపొందించారని మండిపడ్డారామె. దీనిపై ప్లానింగ్ కమిషన్ ను తీసుకురావాలని మమతా డిమాండ్ చేశారు.


Related News

Salman Khan Death Threat: ‘5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం’.. ముంబై పోలీసులకు వాట్సాప్ మెసేజ్

Ragging : బట్టలు విప్పనందుకు చితకబాదిన సీనియర్లు.. కాలేజీలో ర్యాగింగ్.. హత్యాయత్నం కేసు నమోదు

NDA Convener: చండీగఢ్‌ సమావేశంలో ఏం జరిగింది? ఎన్డీయే కన్వీనర్‌ మళ్లీ చంద్రబాబేనా?

NDA CM Meeting : భారత్ అభివృద్ధికి, పేదల సాధికారతకు కట్టుబడి ఉన్నాం, ఎన్డీఏ సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో మోదీ

Train Accident: ప్రమాదానికి గురైన మరో రైలు.. ఎనిమిది కోచ్‌లు బోల్తా.. పలు రైళ్లకు అంతరాయం!

History of Bastar Dussehra: 75 రోజుల బస్తర్ దసరా.. చరిత్ర తెలిస్తే ఔరా అంటారు!

Chennai Floods: వరదల్లో అవేం పనులు.. తలపట్టుకుంటున్న అధికారులు.. ప్లీజ్ ఆ ఒక్క పని చేయండంటూ..

Big Stories

×