EPAPER
Kirrak Couples Episode 1

Ayodhya : అయోధ్యకు తరలి వచ్చిన నేపాలి భక్తులు.. అత్తారింటి నుంచి రామయ్యకు కానుకలు.

Ayodhya : అయోధ్యకు తరలి వచ్చిన నేపాలి భక్తులు.. అత్తారింటి నుంచి రామయ్యకు కానుకలు.

Ayodhya : అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ దశరథ రామయ్యకు వివిధ ప్రాంతాల నుంచి కానుకలు వస్తున్నాయి. ఇలా ఎన్ని ప్రాంతాల నుంచి కానుకలు వచ్చినా.. అత్తారింటి నుంచి వచ్చే కానుకలు చాలా ప్రత్యేకం. సీతమ్మ తల్లి జన్మించిన నేపాల్ నుంచి రామయ్యకు కానుకలు వచ్చాయి. నేపాల్ లోని జనక్ పుర్ నుంచి వందలాది మంది భక్తులు అయోధ్యకు తరలివచ్చారు.


సుమారు 800 మంది భక్తులు 500 కానుకల డబ్బాలతో అయోధ్యకు వచ్చారు. భక్తులు తీసుకొచ్చిన కానుకలలో శ్రీరాముడి కోసం వెండి పాదరక్షలు, వెండి విల్లు, బాణం, కంఠహారాలు, గృహోపకరణాలు, పట్టు వస్త్రాలు ఉన్నాయి. జనవరి 22న ప్రాణ ప్రతిష్ట జరగుతున్నందుకు తమకెంతో సంతోషంగా ఉందని జనక్ పుర్ ఆలయ పూజారి అన్నారు. జనకుడు సీతారాముల వివాహ సమయంలో ఎన్నో కానుకలు ఇచ్చాడని తామూ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని నేపాలీ భక్తులు అన్నారు.


Related News

Heavy Rain: రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. కీలక సూచనలు!

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లుగగూర్పాటు కలిగించే వాస్తవాలు!

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Weather Update: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Devara : దేవర ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ అంటే ఫైర్.. అదిరిపోయిన విజువల్స్…

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

Illegal Hookah: పైకి బోర్డు కేఫ్.. లోపలకి వెళ్లి చూస్తే షాక్.. గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా!

Big Stories

×