EPAPER

Mumbai times tower: ముంబై.. మంటల్లో టైమ్స్ టవర్, భారీగా నష్టం

Mumbai times tower: ముంబై.. మంటల్లో టైమ్స్ టవర్, భారీగా నష్టం

Mumbai times tower: ముంబైలో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఏడు అంతస్తుల టైమ్స్ టవర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం ఆరున్నరకు ఒక్కసారిగా మంటలు చెలరేగా యి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి.


నాలుగుపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నది అధికారులు మాట. ఆస్తి నష్టం కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. 14 అంతస్తుల ఈ భవనం వెనుక భాగంలోని మూడు- ఏడు అంతస్తుల మధ్య మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: కోల్‌కతా హత్యాచార ఘటన.. సీబీఐ విచారణలో సంచలన విషయాలు!


ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతం కమలా మిల్స్ కాంపౌండ్. ఐదేళ్లలో ఇక్కడ అగ్నిప్రమాదాలు జరగడం ఇది మూడోసారి. పేరుకే భారీ ఎత్తున భవనాలు, అధికారులు ఎప్పుడూ తనిఖీలు చేసిన సందర్భం లేదని అంటున్నారు మహారాష్ట్ర నిర్మాణ సేన నేత సందీప్ దేశ్‌పాండే. ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని, వీటిని స్థానిక ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నారని అంటున్నారు.

 

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×