EPAPER
Kirrak Couples Episode 1

Modi : పట్టాలపైకి మరో 5 వందే భారత్ రైళ్లు.. భోపాల్ నుంచి ప్రారంభించిన మోదీ..

Modi : పట్టాలపైకి మరో 5 వందే భారత్ రైళ్లు.. భోపాల్ నుంచి ప్రారంభించిన మోదీ..

Modi : వందే భారత్‌ రైళ్ల ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకే రోజు 5 కొత్త వందే భారత్‌ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టాయి. ప్రధాని మోదీ ఈ రైళ్లను భోపాల్ నుంచి ప్రారంభించారు.


మంగళవారం ఉదయం భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌ కు ప్రధాని మోదీ చేరుకున్నారు. భోపాల్‌-జబల్‌పుర్‌, ఖజురహో-భోపాల్‌-ఇండోర్, హతియా-పాట్నా, ధార్వాడ్‌-బెంగళూరు, గోవా-ముంబై వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు జెండా ఊపారు. రెండు రైళ్లకు డైరెక్ట్ గా జెండా ఊపారు. మిగతా 3 రైళ్లను వర్చువల్‌ విధానంలో మోదీ ప్రారంభించారు. ఈ సమయంలో వందే భారత్‌ రైల్లో చిన్నారులతో సరదాగా ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్‌ మంగుభాయ్‌ పటేల్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహన్‌, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు వందేభారత్ రైళ్లు ప్రారంభించడం విశేషం.


Related News

Trinayani Serial Today September 21st: ‘త్రినయని’ సీరియల్‌: డీల్ కోసం ఇంటికి వచ్చిన గజగండ – గజగండను చంపే ప్రయత్నం చేసిన గాయత్రిదేవి, నయని

Nindu Noorella Saavasam Serial Today September 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు ఆత్మను చూసిన మనోహరి – అంజును చూసి ఎమోషన్ అయిన ఆరు

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Big Stories

×