EPAPER

PM Ujjwala Yojana : గ్యాస్‌ సిలిండర్లకు రాయితీ గడువు పొడిగింపు.. కేంద్రం కీలక నిర్ణయం..

PM Ujjwala Yojana : గ్యాస్‌ సిలిండర్లకు రాయితీ గడువు పొడిగింపు.. కేంద్రం కీలక నిర్ణయం..

 


PM Ujjwala Yojana Subsidy

PM Ujjwala Yojana Subsidy: సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.పేద , మధ్య తరగతి వర్గాలకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ పై అందిస్తున్న రూ. 300 సబ్సిడీని మరో ఏడాది పాటు పెంచింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.


ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ. 955గా ఉంది. ఈ స్కీమ్ లబ్ధిదారులకు రూ.300 సబ్సిడీ లభిస్తోంది. దీంతో వారు రూ. 655 కే గ్యాస్ సిలిండర్ పొందుతున్నారు. మార్చి నెలఖారుతో ఈ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏప్రిల్ నుంచి మరో ఏడాదిపాటు పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లపై రాయితీ ఇవ్వనుంది.

Read More: భారత్ ఆర్థిక వృద్ధిలో దూసుకుపోతోంది.. ప్రపంచ వ్యాపారవేత్తలు ప్రశంసలు..

ప్రధాని మంత్రి ఉజ్వల యోజన పథకం కింద 10 కోట్ల మంది లబ్ధిదారులు సబ్సిడీ పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారికి మరో ఏడాది ప్రయోజనం కలగనుంది.

Tags

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×