EPAPER

Karnataka Politics : మాండ్య అంటే ఇండియా.. మహాకుంభమేళా నిర్వహిస్తాం : సీఎం బసవరాజు బొమ్మై

Karnataka Politics : మాండ్య అంటే ఇండియా.. మహాకుంభమేళా నిర్వహిస్తాం : సీఎం బసవరాజు బొమ్మై

Karnataka Politics : కర్నాటకలోని మాండ్య జిల్లాలో త్రివేణి సంగమంలో మహాకుంభమేళా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై హామీ ఇచ్చారు. మాండ్య అంటే ఇండియా అని ప్రతీ ఒక్కరూ గుర్తు చేస్తుంటారు. మాండ్య జిల్లా అభివృద్ధికి మరింత కృషి చేస్తామని అన్నారు సీఎం. ఆదివారం కుంభమేళా ముగింపు కార్యక్రమంలో సీఎం బసవరాజు బొమ్మైతో పాటు, నిర్మలానందనాధ స్వామి, శివరాత్రి దేశికేంద్ర స్వామి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఆయన మాండ్యలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. పంట నష్టపోయిన రైతులకు రెండు నెలల్లో రెండున్నర కోట్ల పరిహారాన్ని అందిచినట్లు చెప్పారు. బెంగళూరు – మైసూరు రహదారుల సమస్యలను ఇంజనీర్లతో మాట్లాడి పరిష్కరించే పనిలో ఉన్నట్లు చెప్పారు. మళవల్లిలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యలకు రూ. 10 లక్షల నష్టపరిహారాన్ని కూడా ప్రకటించండతోపాటు నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు సీఎం బసవరాజు బొమ్మై.


Related News

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Jammu and Kashmir Assembly Polls: జమ్మూకాశ్మీర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Mumbai times tower: ముంబై.. మంటల్లో టైమ్స్ టవర్, భారీగా నష్టం

Big Stories

×