EPAPER

Madhya Pradesh: ఘోర విషాదం..ప్రమాదకర వాయివు పీల్చి నలుగురు మృతి

Madhya Pradesh: ఘోర విషాదం..ప్రమాదకర వాయివు పీల్చి నలుగురు మృతి

Four die after inhaling suspected poisonous gas in Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదకర వాయువు పీల్చి నలుగురు మృతి చెందారు. కట్నీలో ఓ బావిలో మరమ్మతులు చేసేందుకు దిగిన ఓ వ్యక్తితోపాటు నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.


జుహ్లా-జుహ్లా గ్రామంలో రామ్ భయ్యా దూబే(36) నీటి పంపు అమర్చేందుకు బావిలోకి దిగాడు. అయితే కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో అతనిని కాపాడేందుకు అతని మేనల్లుడు నీటిలోకి ప్రవేశించాడు. అతను కూడా పైకి రాకపోవడంతో మరో ముగ్గురు నీటిలోకి దిగారు.

రాజేస్ కుస్వాహా(30), ఓ కూలీ, పింటూ కుష్వాహాలు నీటిలోకి దిగారు. అందరూ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


కలెక్టర్ దిలీప్ యాదవ్ తోపాటు పోలీస్ సూపరింటెండెంట్ అభిజీత్ రంజన్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నలుగురు మృతదేహాలను బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గ్రామస్తులను అప్రమత్తం చేశారు.

Related News

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Jammu Kashmir Elections: జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. ఓటర్లు క్యూ లైన్.. పదేళ్ల తర్వాత, పార్టీలకు పరీక్ష

Bangladesh Riots: వేరే లెవల్ మాఫియా ఇదీ.. తలదాచుకుందామని వస్తే.. వ్యభిచారంలోకి

Big Stories

×