4th Phase Lok Sabha Elections 2024: దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 10 రాష్ట్రాల్లో 96 లోక్ సభ నియోజకవర్గాలకు జరగుతున్న ఎన్నికలకు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 62.31 శాతం పోలింగ్ నమోదైంది.
ఇక ఎన్నికలు జరిగే పలు రాష్ట్రాల్లో పోలింగ్ సరళిని చూస్తే.
ఇప్పటివరకు అత్యధికంగా పశ్చిమ బెంగాల్లో 75.66 శాతం పోలింగ్ నమోదవ్వగా.. అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్ లో నమోదైంది.