EPAPER

Bullet Train: 2026 నాటికి దేశంలో తొలి బుల్లెట్‌ రైలు.. అందుబాటులోకి వచ్చేది ఆ రూట్ లోనే..!

Bullet Train: 2026 నాటికి దేశంలో తొలి బుల్లెట్‌ రైలు.. అందుబాటులోకి వచ్చేది ఆ రూట్ లోనే..!
Indias First Bullet Train
Indias First Bullet Train

Bullet Train: బుల్లెట్ రైలును వేగంగా పట్టాలకెక్కించడానికి ప్లాన్ చేస్తోంది ఎన్డీయే ప్రభుత్వం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2026 నాటికి తొలి బుల్లెట్ ట్రైన్ ఇండియాలో పరుగులు పెట్టనుంది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైభవ్ స్వయంగా వెల్లడించారు. రైజింగ్ భారత్ సమిత్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


తొలివిడత గుజరాత్ లోని సూరత్ నుంచి బిలిమోర ప్రాంతాల మధ్య అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. ఈ రెండు ప్రాంతాల మధ్య పనులు చకచకా సాగుతున్నాయి. బుల్లెట్ రైలు పట్టాలకు ఎక్కించడానికి విధించిన గడువు ఆరేళ్లు. మొత్తం 2028 నాటికి పూర్తి చేయాలన్నది మంత్రి వైభవ్ ఆలోచన. ముంబై-అహ్మదాబాద్ ల మధ్య రైలు నడవనుంది. దీనికి సంబంధించిన ప్రతీ అంశాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు మంత్రి.

ఇదికాకుండా ఇండియాలోని పలు సిటీల్లో రైళ్ల రాకపోకల వేగాన్ని పెంచేందుకు ఆలోచన చేసింది కేంద్రం. రెండేళ్ల కిందట పార్లమెంటు వేదికగా ప్రకటన చేసింది. ఏడు కారిడార్లలో ట్రాక్, టెక్నాలజీ అప్ గ్రేడ్ చేయాలన్నది అందులోని సారాంశం. భవిష్యత్తులో రైల్వే ఉద్యోగులు హ్యాపీగా ఉంటారన్నది మంత్రి మాట. గత ప్రభుత్వాలు రైల్వేను కేవలం పొలిటికల్ టూల్ గా మాత్రమే ఉపయోగించుకున్నారని చివరలో సెటైర్లు వేశారు మంత్రి అశ్విని.


Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×