EPAPER

IMA : భారత్‌లో కరోనా తీవ్రత అంతగా ఉండదు : ఐఎమ్ఏ

IMA : భారత్‌లో కరోనా తీవ్రత అంతగా ఉండదు : ఐఎమ్ఏ

IMA : ప్రపంచాన్ని ఒమిక్రాన్ బిఎఫ్ 7 వైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో భారత్‌పై ప్రభావం ఎలా ఉండనుందో ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డా. అనిల్ గోయల్ స్పష్టం చేశారు. భారత్‌లో ఇప్పటికే 95 శాతం మంది కరోనా వ్యాక్సిన్ డోసులను తీసుకోవడంతో సెకండ్ వేవ్ అంత దారుణ పరిస్థితి రాదని చెప్పారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే అవకాశం కూడా లేకపోవచ్చని అన్నారు.


చైనీయులకన్నా భరతీయులకు రోగనిరోధక శక్తి అధికం ఉన్నందున పరిస్థితి అదుపులో ఉంటుందన్నారు. అయితే ప్రజలు మాత్రం నిత్యం.. మాస్క్, సానిటైజర్, కోవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. కానీ ప్రభుత్వం గతంలో మాదిరిగా ‘టెస్టింగ్, ట్రీటింగ్, ట్రేసింగ్’ను మళ్ల అనుసరించాలన్నారు. ప్రస్తుతం భారత్‌లో 4వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. చైనాలో పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడి మృతదేహాల కోసం మార్చురీలు కూడా సరిపోక బయట పెట్టిన డెడ్‌బాడీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×