EPAPER

Four States Results: నాలుగు రాష్ట్రాల్లో మొదలైన ఓట్ల లెక్కింపు.. అంతా టెన్షన్ టెన్షన్

Four States Results: నాలుగు రాష్ట్రాల్లో మొదలైన ఓట్ల లెక్కింపు.. అంతా టెన్షన్ టెన్షన్

Four States Results: తెలంగాణతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను.. ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 70 స్థానాల్లోనైనా గెలిచి తీరాలి. అలాగే మధ్యప్రదేశ్ లో 230 స్థానాలుండగా.. అధికారం రావడానికి 116 స్థానాల్లో విజయం సాధించాలి. రాజస్థాన్ లో 199 స్థానాలుండగా.. మ్యాజిక్ ఫిగర్ 100గా ఉంది. ఛత్తీస్ గఢ్ లో 90 స్థానాలుండగా 46 స్థానాల్లో విజయం తప్పనిసరి. ఈ నాలుగు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ను పరిశీలిస్తే.. మూడింట కాంగ్రెస్ దే విజయమని చెప్పాయి. రాజస్థాన్ లో మాత్రం గెలుపుకు 50-50 అవకాశాలున్నట్లు సర్వేలు వెల్లడించాయి.


మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెల్లడి కానుండగా.. అక్కడ హంగ్ తప్పదని స్పష్టం చేశాయి. ఆదివారం ఒక్కరోజే నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెలువడుతుండగా.. కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. ఇప్పటికే తెలంగాణలో గెలుపు గుర్రాలను కాపాడుకునేందుకు ఏఐసీసీ పరిశీలకులను రాష్ట్రానికి పంపింది. గెలిచిన అభ్యర్థులకు ఎమ్మెల్యే సర్టిఫికేట్ ఇచ్చి.. తాజ్ కృష్ణకు తరలించనున్నారు.


Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×