EPAPER

First Voter Syam Saran Died : భారత్ తొలి ఓటర్ శ్యామ్ శరణ్ నేగి మృతి

First Voter Syam Saran Died : భారత్ తొలి ఓటర్ శ్యామ్ శరణ్ నేగి మృతి

First Voter Syam Saran Died : స్వతంత్ర భారత తొలి ఓటర్​గా గుర్తింపు తెచ్చుకున్న శ్యామ్​ శరణ్​ నేగి కన్నుమూశారు. 106ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్​లో శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కును వినియోగించకున్నారు. 1917 జులై 1న జన్మించిన నేగి టీచర్​గా పనిచేశారు. 1951లో జరిగిన తొలి ఎన్నికల్లో ఓటు వేసి, స్వతంత్ర భారతదేశ తొలి ఓటర్​గా చరిత్రకెక్కారు.


హిమాచల్ ప్రదేశ్‌లో 1951లో చలి ఎక్కువగా ఉండడం వల్ల ఆ సమయంలో హిమాచల్‌లో ముందుగానే వోటింగ్ ప్రక్రియను మొదలు పెట్టారు. శ్యామ్ సరన్ నేగి అక్టోబర్ 25, 1951లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 34 ఏళ్ల వయసులో నాగి మొదటిసారి వోటు వేశారు. ‘సనమ్ రే’ హిందీ సినిమాల్లో కూడా శ్యామ్ సరన్ నేగి నటించారు.


Tags

Related News

Lawrence Bishnoi : సినిమాను మించిన ట్విస్టులు .. లారెన్స్ బిష్ణోయ్ ను గ్యాంగ్ స్టర్ చేసిన సంఘటన ..

Love Reddy Movie Review : లవ్ రెడ్డి మూవీ రివ్యూ…

Prawns Biryani: దసరాకి రొయ్యల బిర్యానీ ట్రై చేయండి, ఇలా వండితే సులువుగా ఉంటుంది

Brs Harish Rao : తెలంగాణపై ఎందుకంత వివక్ష ? రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బీజేపీ నేతలు విఫలం

lychee seeds: లిచీ పండ్ల కన్నా వాటిలో ఉన్న విత్తనాలే ఆరోగ్యకరమైనవి, వాటితో ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు

Tehsildars transfer: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ

Omar Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్‌ వినాశానికి యత్నాలు.. జమ్మూ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లానే!

Big Stories

×