EPAPER

Manipur : అదుపు తప్పిన శాంతి భద్రతలు.. సామాన్యులపై కాల్పులు..

Manipur : మణిపుర్‌లో మరోసారి శాంతి భద్రతలు అదుపు తప్పాయి. మయన్మార్‌ సరిహద్దులో ఉన్న మోరే నగరంలో మిలిటెంట్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. పోలీసు కమాండోలపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో నలుగురు పోలీస్ కమోండోలు, ముగ్గురు BSF జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఇక గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Manipur :  అదుపు తప్పిన శాంతి భద్రతలు.. సామాన్యులపై కాల్పులు..

Manipur : మణిపుర్‌లో మరోసారి శాంతి భద్రతలు అదుపు తప్పాయి. మయన్మార్‌ సరిహద్దులో ఉన్న మోరే నగరంలో మిలిటెంట్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. పోలీసు కమాండోలపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో నలుగురు పోలీస్ కమోండోలు, ముగ్గురు BSF జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఇక గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.


నిన్నటి నుంచి మణిపుర్‌లో పరిస్తితులు అదుపు తప్పాయి. థౌబాల్‌ జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో సామాన్య పౌరులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాల దుస్తులు వేసుకొని వచ్చి దుండగులు కాల్పులకు తెగబడ్డారు. నిన్న సామాన్య ప్రజానికంపై దాడి చేసిన మిలటెంట్లు.. ఇవాళ ఏకంగా భద్రతా బలగాలను టార్గెట్ చేశారు. ఈ ఘటనతో థౌబాల్‌, ఇంఫాల్‌ తూర్పు, పశ్చిమ, కాక్చింగ్‌, బిష్ణుపుర్‌ జిల్లాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.


Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×