EPAPER
Kirrak Couples Episode 1

Firing in Mumbai train: జైపూర్-ముంబై ఎక్స్ ప్రెస్ లో కాల్పులు.. నలుగురు మృతి..

Firing in Mumbai train: జైపూర్-ముంబై ఎక్స్ ప్రెస్ లో కాల్పులు.. నలుగురు మృతి..
Firing in Mumbai Jaipur Express

Firing in Mumbai Jaipur Express(Breaking news of today in India) : జైపూర్ -ముంబై ఎక్సెప్రెస్ లో కాల్పులు ఘటన తీవ్ర కలకలం రేపింది. B-5 కోచ్ లో ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ చేతన్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆర్ఫీఎస్ ఏఎస్ఐ సహా నలుగురు మృతిచెందారు. మహారాష్ట్రలోని దహీసర్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ సమయంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.


నిందితుడు చేతన్ కాల్పులు జరిపిన వెంటనే ట్రైన్ నుంచి దూకేశాడు. అక్కడ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కాల్పులు ఎందుకు జరిపాడన్న దానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రయాణికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు.

ఇటీవల వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులకు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. ఆ ప్రమాదాలపై అనేక అనుమానాలు వ్యక్తవుతున్నాయి. ఇప్పుడు ట్రైన్ లో కాల్పులు జరగడం మరింత కలవరానికి గురిచేస్తోంది. ఇలాంటి ఘటనలతో రైలు ప్రయాణికుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Related News

Indian Railways: రైలు ప్రయాణికులారా బిగ్ అలర్ట్.. రూల్స్ మారాయ్.. తెలుసుకోకుంటే చిక్కులే

Haryana Elections: హర్యానాలో హస్తం మెరుస్తుందా..? కమలం వికసిస్తుందా?

CM Siddaramaiah: భార్య నిర్ణయం.. ఆశ్చర్యపోయిన సీఎం సిద్ధరామయ్య

Udhayanidhi: టార్గెట్ తలపతి.. ఉదయనిధి పదవి వెనక బిగ్ స్కెచ్

Viral Video: వామ్మో.. ఈ ఖడ్గమృగాన్ని చూడండి.. బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని సడెన్‌గా…

Work Pressure: హర్రర్ జాబ్.. 45 రోజులుగా నిద్రలేదు, చివరికి తన ప్రాణాలను తానే…

Cows are Rajya Mata: ఎన్నికల వేళ షిండే సర్కార్ సంచలన నిర్ణయం.. మహారాష్ట్ర “రాజ్యమాతగా” ఆవు

Big Stories

×