EPAPER
Kirrak Couples Episode 1

Uttar Pradesh: కొడుకు చనిపోవడంతో.. కోడలిని పెళ్లాడిన మామ

Uttar Pradesh: కొడుకు చనిపోవడంతో.. కోడలిని పెళ్లాడిన మామ

Uttar Pradesh: కొడుకు చనిపోవడంతో ఓ మామ 70 ఏళ్ల వయస్సులో కోడలిని పెళ్లి చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన యూపీలోని గోరఖ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఛపియా ఉమ్రాన్ గ్రామానికి చెందిన కైలాశ్ యాదవ్(70) అనే వ్యక్తి భార్య 12 ఏళ్ల క్రితం అనారోగ్య కారణాలతో మృతి చెందింది. అతని నలుగురు పిల్లలు కూడా పెళ్లి చేసుకొని వేరే కాపురాలు పెట్టారు. దీంతో కొద్దిరోజులుగా కైలాశ్ యాదవ్ ఒంటరిగా జీవిస్తున్నాడు.


ఇటీవల అతని మూడో కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో అతని భార్య పూజను కైలాశ్ యాద్ పెళ్లి చేసుకున్నాడు. స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో పూజ మెడలో మూడుముడులు వేశాడు. అనంతరం ఇద్దరూ పూల దండలు మార్చుకొని ఒక్కటయ్యారు. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Tags

Related News

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Big Stories

×