EPAPER

Chhattisgarh Encounter : తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోలు హతం

Chhattisgarh Encounter : తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోలు హతం

Chhattisgarh Encounter


Chhattisgarh Encounter(Today news Telugu) : తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా వెంకటాపురం సర్కిల్ పరిధిలోని కర్రిగుట్టలు – ఛత్తీస్ గఢ్ వైపు ఉన్న కాంకేర్ బోర్డర్ కర్రెగుట్టలో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా ప్రాంతం నుంచి పోలీసులు.. తుపాకులు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Also Read : రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితులతో సంబంధం ఉన్న బీజేపీ కార్యకర్త అరెస్ట్..


18 రోజుల వ్యవధిలో 21 మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో మరణించారు. మార్చి 19న ఛత్తీస్ గఢ్ – మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి అటవీ ప్రాంతంలో పోలీసులు – మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మార్చి 27న బీజాపూర్ – సుక్మా సరిహద్దు ప్రాంతమైన బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీపుర్ భట్టి ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో డిప్యూటీ కమాండర్ సహా ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.

ఏప్రిల్ 2న జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా పొర్చెలి అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×