EPAPER

Election Commission New rules: ఈసీ కొత్త రూల్స్.. మళ్లీ ఏమైంది?

Election Commission New rules: ఈసీ కొత్త రూల్స్.. మళ్లీ ఏమైంది?
Election Commission New rules
Election Commission New rules

Election Commission New rules(News paper today telugu): సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్లు వరుసగా విడుదలు చేస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. తొలి విడల ఎన్నికలకు కేవలం 20 రోజులు ఉండడంతో కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది.


ఏప్రిల్ 19 ఉదయం ఏడు నుంచి జూన్ ఒకటి సాయంత్రం ఆరున్నవరకు పోల్ సర్వేపై నిషేధం విధించింది. అలాగే పోలింగ్‌కు 48 గంటల ముందు టీవీ ఛానెళ్లలో ఒపీనియన్ పోల్స్ ప్రచురించరాదని వెల్లడించింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది.

లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ, ఉప ఎన్నికలకు ఓటింగ్ పూర్తి అయ్యేవరకు వీటిని ప్రచురించ డానికి వీల్లేదని తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం వీటిని  నిషేధించినట్లు పేర్కొంది. పోలింగ్ ముగిసిన తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ ప్రచురించుకోవడానికి వీలుంటుంది.


Related News

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Jammu and Kashmir Assembly Polls: జమ్మూకాశ్మీర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Mumbai times tower: ముంబై.. మంటల్లో టైమ్స్ టవర్, భారీగా నష్టం

Big Stories

×