EPAPER

Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్‌ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌‌కు మరోసారి ఈడీ నోటీసులు..

Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్‌ కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌‌కు మరోసారి ఈడీ నోటీసులు..

Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్‌ కేసు ఆప్‌ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను వదలడం లేదు. ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. జనవరి 3న విచారణకు హాజరు కావాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే ఆయనకు రెండు సార్లు సమన్లు జారీ చేసింది. అరవింద్ కేజ్రీవాల్‌ పలు కారణాలతో విచారణకు హాజరు కాలేదు. ఎన్నికల ప్రచారంలో ఉన్నందున మొదటిసారి సమన్లు ఇచ్చినప్పుడు విచారణకు రాలేనన్న కేజ్రీవాల్ స్పష్టం చేశారు.


ఈనెల 19న రెండోసారి సమన్లు ఇచ్చిన ఈడీ 21న విచారణకు హాజరుకావాలని తెలిపింది. అనారోగ్య కారణాలతో హాజరుకాలేక పోతున్నట్లు కేజ్రీవాల్ ఈడీకి సమాచారం అందించారు. జనవరి 3న విచారణకు రావాలని మూడోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది.


Related News

Himanta Biswa Sarma: దీదీజీ.. పైలే బెంగాల్ వరదలు దేఖో.. ఉస్కే‌బాద్ ఝార్ఖండ్ గురించి బాత్‌కరో : సీఎం

Odisha Army Officer: ‘ఫిర్యాదు చేయడానికి వెళ్తే నా బట్టలు విప్పి కొట్టారు.. ఆ పోలీస్ తన ప్యాంటు విప్పి అసభ్యంగా’.. మహిళ ఫిర్యాదు

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో జర్నలిస్ట్ పిటిషన్

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

Big Stories

×