EPAPER

Exit polls : ఎగ్జిట్‌ పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌పై ఈసీ నిషేధం.. ఎందుకంటే?

Exit polls : ఎగ్జిట్‌ పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌పై ఈసీ నిషేధం.. ఎందుకంటే?

Exit polls : హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎగ్జిట్‌ పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌ను నిషేధించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉదయం 8 గంటలకు పోలింగ్‌ మొదలైంది. గుజరాత్‌లో డిసెంబర్‌ 1, 5 వ తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.


నవంబర్‌ 12 ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్‌ 5 సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ను ప్రింట్‌ మీడియాలో ప్రచురించ వద్దని, ఎలక్ట్రానిక్‌ మీడియాల్లో ప్రసారం చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. పీపుల్స్‌ యాక్ట్‌ 1951లోని సెక్షన్‌ 126(1)(బీ)ప్రకారం ఒపీనియన్‌ పోల్స్‌ ఫలితాలు, సర్వేలు మీడియాలో ప్రసారం చేయరాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. తమ ఆదేశాలను అమల్లోకి తీసుకెళ్లాలని హిమాచల్‌ ప్రదేశ్, గుజరాత్‌ ఎన్నికల ప్రధానాధికారులకు నిర్దేశించింది. మీడియా సంస్థలకు సమాచారం పంపాలని ఆదేశించింది.


Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×