EPAPER

Driverless Train: డ్రైవర్ లేకుండానే 84 కిమీ వెళ్లిన గూడ్స్ రైలు ..

Driverless Train: డ్రైవర్ లేకుండానే 84 కిమీ వెళ్లిన గూడ్స్ రైలు ..


A Train Without A Driver: డ్రైవర్ లేకుండానే ఓ గూడ్స్ రైలు 84 కిలోమీటర్లు ప్రయాణించింది. జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఆదివారం ఈ అసాధారణ ఘటన చోటుచేసుకుంది. చివరకు పంజాబ్‌లోని ముక్రెయిన్ జిల్లాలో ఆ రైలు ఆగింది.

కథువా స్టేషన్‌లో సిబ్బంది మారేందుకు రైలును నిలిపారు. కాంక్రీట్‌ను తీసుకెళ్తున్న ఆ గూడ్స్ రైలు.. పల్లపు ప్రాంతం కావడంతో పఠాన్ కోట్ దిశగా కదిలింది. ఆ సమయంలో ఇంజన్ ఆన్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. డ్రైవర్, కో-డ్రైవర్ రైలు దిగే ముందు హ్యాండ్ బ్రేక్ కూడా వేయడం విస్మరించారు.


Read More: మోదీ స్కూబా డైవింగ్.. ద్వారక సందర్శన

అయితే ఆ ట్రాక్‌పై మరే ఇతర రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తినష్టం ఏదీ సంభవించలేదు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Related News

Land Scam Case: ముడా ఆఫీసులో ఈడీ సోదాలు.. సీఎం సిద్దరామయ్యకు చిక్కులు తప్పవా?

Bihar Hooch : కల్తీ మద్యం తాగి 43 మంది మృతి.. విచారణకు ముఖ్యమంత్రి ఆదేశాలు

CJI Chandrachud Ayurveda: కరోనా సోకినప్పుడు అల్లోపతి చికిత్స అసలు తీసుకోలేదు.. సిజెఐ చంద్రచూడ్

Salman Khan Death Threat: ‘5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం’.. ముంబై పోలీసులకు వాట్సాప్ మెసేజ్

Ragging : బట్టలు విప్పనందుకు చితకబాదిన సీనియర్లు.. కాలేజీలో ర్యాగింగ్.. హత్యాయత్నం కేసు నమోదు

NDA Convener: చండీగఢ్‌ సమావేశంలో ఏం జరిగింది? ఎన్డీయే కన్వీనర్‌ మళ్లీ చంద్రబాబేనా?

NDA CM Meeting : భారత్ అభివృద్ధికి, పేదల సాధికారతకు కట్టుబడి ఉన్నాం, ఎన్డీఏ సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో మోదీ

Big Stories

×