EPAPER

Lok Sabha Elections 2024: ఆ రాష్ట్రంలో ఎంత మంది పోటీ చేస్తున్నారంటే?

Lok Sabha Elections 2024: ఆ రాష్ట్రంలో ఎంత మంది పోటీ చేస్తున్నారంటే?

Lok Sabha Elections 2024 Updates: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రేపు నాలుగో దశ పోలింగ్ జరగనున్నది. 10 రాష్ట్రాల్లోని మొత్తం 96 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనున్నది. ఈ నియోజకవర్గాల నుంచి 1,717 మంది పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 45 మంది పోటీ చేస్తున్నారు. ఈ దశలో పలువురు కీలక నేతలు పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో 11 స్థానాలకు పోలింగ్ రేపు జరగనున్నది. ఈ స్థానాల నుంచి ముఖ్య నేతలు బరిలో ఉన్నారు. మొత్తం 298 మంది పోటీ చేస్తున్నారు.


మహారాష్ట్రలోని జల్నా, ఔరంగాబాద్, శివ్ నేరీ శిరూర్, షిరిడీ, నందుర్బార్, మావల్, జల్ గావ్, అహ్మద్ నగర్, రావెర్ తోపాటు మొత్తం 11 స్థానాలకు రేపు ఎన్నికల పోలింగ్ జరగనున్నది. ఈ స్థానాల్లో మొత్తం 298 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.


Tags

Related News

NDA Convener: చండీగఢ్‌ సమావేశంలో ఏం జరిగింది? ఎన్డీయే కన్వీనర్‌గా మళ్లీ సీఎం చంద్రబాబుకే! త్వరలో ప్రకటన

NDA CM Meeting : భారత్ అభివృద్ధికి, పేదల సాధికారతకు కట్టుబడి ఉన్నాం, ఎన్డీఏ సీఎం, డిప్యూటీ సీఎం భేటీలో మోదీ

Train Accident: ప్రమాదానికి గురైన మరో రైలు.. ఎనిమిది కోచ్‌లు బోల్తా.. పలు రైళ్లకు అంతరాయం!

History of Bastar Dussehra: 75 రోజుల బస్తర్ దసరా.. చరిత్ర తెలిస్తే ఔరా అంటారు!

Chennai Floods: వరదల్లో అవేం పనులు.. తలపట్టుకుంటున్న అధికారులు.. ప్లీజ్ ఆ ఒక్క పని చేయండంటూ..

Priyanka Gandhi : దక్షిణాదిలో కాంగ్రెస్ జెండాను నిలబెట్టేది ఎవరు, వయనాడ్’పై హైకమాండ్ స్పెషల్ ఫోకస్

Nayab Singh Saini : హరియాణా సీఎంగా సైనీ ప్రమాణస్వీకారం… హాజరైన మోదీ, షా, చంద్రబాబు

Big Stories

×