EPAPER

Puja Khedkar: పూజా ఖేద్కర్‌పై నివేదిక సమర్పించిన కమిటీ

Puja Khedkar: పూజా ఖేద్కర్‌పై నివేదిక సమర్పించిన కమిటీ

Puja Khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఏకసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. దర్యాప్తు చేసిన ఈ కమిటీ.. నివేదికను డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సల్ అండ్ ట్రైనిగ్ (డీఓపీటీ)కి సమర్పించింది. పుణెలో సహాయ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఖేద్కర్ పై అధికార దుర్వినియోగంతోపాటు యూపీఎస్సీలో తప్పుడు పత్రాలు సర్పించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో పూజా ఖేద్కర్ ఐఏఎస్ ఎంపికను రద్దు చేస్తూ కమిషన్ నోటీసులు జారీ చేసింది.


Also Read: అందరు కాదు.. వీళ్లు మాత్రమే ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలి: కేంద్రం

ఇదిలా ఉంటే.. ఆమె తండ్రి ప్రభుత్వ మాజీ అధికారి దిలీప్ ఖేద్కర్ పై కూడా పలు అవినీతి ఆరోపణల కేసులు నమోదు అయ్యాయి. అదేవిధంగా ఖేద్కర్ తల్లి మనోరమ ఓ సర్పంచిని గన్ తో బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.


Tags

Related News

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Big Stories

×