EPAPER

Central Cabinet Decisions: కేబినెట్ మీటింగ్‌లో కేంద్రం కీలక నిర్ణయాలు.. ఢిల్లీ మెట్రో విస్తరణకు ఆమోదం!

Central Cabinet Decisions: కేబినెట్ మీటింగ్‌లో కేంద్రం కీలక నిర్ణయాలు.. ఢిల్లీ మెట్రో విస్తరణకు ఆమోదం!

Central Cabinet Decisions


Central Cabinet Decisions before Lok Sabha Elections: లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించి.. కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో.. ఢిల్లీ మెట్రో విస్తరణకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. అదనంగా 20 కిలోమీటర్ల మెట్రో కారిడార్ కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.

ఢిల్లీ మెట్రో ఫేజ్IV ప్రాజెక్టుల రెండు కారిడార్లకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ రెండు కారిడార్లకు 8,399 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ రెండు కారిడార్ల దూరం 20.762 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రాజెక్టు మార్చి 2029 నాటికి పూర్తవుతుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.


Also Read: ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన మాజీ సీఎం.. లోక్ సభ బరిలోకి దిగుతారా ?

లజపత్ నగర్ నుంచి సాకేత్ జీ-బ్లాక్, ఇందర్ లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకూ రెండు కారిడార్లకు ఆమోదం తెలిపారు. ఈ కొత్త మెట్రో లైన్ సిల్వర్, మెజెంటా, పింక్ వైలెట్ లైన్లను కనెక్ట్ చేయనుంది. మొత్తం 8 స్టేషన్లను నిర్మించనున్నారు. మొత్తం ఇందర్ లోక్ నుంచి ఇంద్రప్రస్థ వరకూ 12.377 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ ఉండనుంది.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×