EPAPER

Bihar: భార్య కాపురానికి రావడం లేదని మర్మాంగాన్ని కోసుకున్నాడు!

Bihar: భార్య కాపురానికి రావడం లేదని మర్మాంగాన్ని కోసుకున్నాడు!

Bihar: బీహార్‌లోని మాధేపురాలో విచిత్ర సంఘటన జరిగింది. భార్యకాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసుకున్నాడు. రజ్నీనాయనగర్‌కు చెందిన కృష్ణ(25) అనే వ్యక్తికి అనిత అనే యువతితో వివాహం జరిగింది. కృష్ణ ఉద్యోగరిత్యా పంజాబ్‌లో ఉంటుండగా.. అనిత పిల్లలతో కలిసి సొంతూరులోనే జీవిస్తుంది. ఇటీవల కృష్ణ సొంతూరుకు వెళ్లగా.. అప్పటికే అనిత పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.


అయితే కాపురానికి రావాలంటూ కృష్ణ పలుమార్లు చెప్పినప్పటికీ అనిత అందుకు నిరాకరించింది. దీంతో భార్య రావడం లేదని కృష్ణ మనస్తానికి గురయ్యాడు. కోపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో తన మర్మాంగాన్ని కోసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కృష్ణ మాధేపురాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×