EPAPER

Amit Shah: మీరు అనుకున్నది ఎప్పటికీ జరగదు..ఇండియా కూటమిపై అమిత్ షా సెటైర్లు

Amit Shah: మీరు అనుకున్నది ఎప్పటికీ జరగదు..ఇండియా కూటమిపై అమిత్ షా సెటైర్లు

Amit Shah: విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మరో సారి 2029లో కూడా ఎన్టీయే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అమిత్ షా అన్నారు. మరో సారి మోదీ ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. చండీఘడ్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. 24 గంటల మంచి నటి సరఫరా ప్రాజెక్టును కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు.


గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకున్న స్థానాల కంటే బీజేపీ ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచిందనే విషయం వారికి తెలియదని ఎద్దేవా చేశారు. అస్థిరతను కోరుకుంటున్న నేతలు తరుచూ మోదీ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అయిదేండ్ల పదవీ కాలం పూర్తి చేయడంతో పాటు రానున్న ఎన్నికల్లోనూ విజయం సాధించి తీరుతుందన్నారు. మరో సారి ఎన్డీయే ప్రభుత్వం కొలువు తీరుతుందని పేర్కొన్నారు.

Also Read: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పోస్టుపై తీవ్ర దుమారం


ఇండియా కూటమి మరోసారి విపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. విపక్ష పాత్ర పోషించడం గురించి ఇండియా కూటమి నేతలు నేర్చుకోవాలని హితవు పలికారు. ఇండియా కూటమి ఏం చేసినా అధికారంలోకి రావడం అస్సలు జరగదని అన్నారు.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×