EPAPER

Fire Accident In Tamil Nadu: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి..

Fire Accident In Tamil Nadu: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి..
Fire Accident In Crackers Factory

Fire Accident In Crackers Factory : తమిళనాడులో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. విరుధ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 9 మంది మరణించారు. పేలుడు తీవ్రత భారీగా ఉందని స్థానికులు తెలిపారు. ఫలితంగా మరో నాలుగు భవనాలు దెబ్బతిన్నాయి.


Read more: ఎన్నారైలతో భారతీయుల పెళ్లిళ్లు చేస్తున్నారా? ఐతే ఈ కొత్త నిబంధనలు చూడండి..

ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు క్షతగాత్రులు మరణించారని పోలీసులు చెప్పారు. వెంబకొట్టాయ్ ఏరియాలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో రసాయనాలను కలుపుతుండగా ఈ ప్రమాదం చోటు చేుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు. నిరుడు క్రిష్ణగిరిలోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 8 మంది చనిపోయారు.


తమిళనాడులోని విరుద్‌ నగర్‌ జిల్లాలో ఉన్న వెంబకొట్టాయ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ బాణసంచా తయారీ కేంద్రం ఉంది. అందులో రోజులానే శనివారం ఉదయం కార్మికులు పనులు చేస్తున్నారు. కెమికల్‌ మిక్సింగ్‌ రూములో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని శివకాశి ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×