EPAPER

Manipur : మణిపుర్ లో మళ్లీ కాల్పులు.. సిబ్బందిని కాల్చి, జవాన్ సూసైడ్

Manipur : మణిపుర్ లో మళ్లీ కాల్పులు.. సిబ్బందిని కాల్చి, జవాన్ సూసైడ్
Telugu breaking news

Manipur news today(Telugu breaking news):

భారత్ – మయన్మార్ సరిహద్దులో.. దక్షిణ మణిపుర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. అస్సాం రైఫిల్స్ (Assam Rifles)కు చెందిన సైనికుడొకరు తోటి సిబ్బందిపై కాల్పులు జరిపి, ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో మొత్తం ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది.


గతేడాది మణిపుర్ లో రెండు జాతుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు దేశవ్యాప్తంగా.. ఎంతటి ఆందోళనలకు దారితీశాయో తెలిసిందే. మణిపుర్ అల్లర్లతో యావత్ దేశం అట్టుడికింది. తాజాగా కాల్పులకు పాల్పడిన సైనికుడిది ఈ ఉద్రిక్తతలకు కేంద్రబిందువైన చురాచాంద్ పుర్ కావడం గమనార్హం. అతను కుకీ వర్గానికి చెందినవాడిగా గుర్తించారు.

కాల్పులకు గురైన బాధితులు మైతేయ్ వర్గానికి కానీ.. మణిపుర్ కు చెందినవారు కానీ కాదని సమాచారం. ఈ కాల్పులపై ఎలాంటి వదంతులు లేకుండా ఉండేందుకు అస్సాం రైఫిల్స్ ఈ ఘటన వివరాలను వెల్లడించింది.


Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×