EPAPER

56 Pilgrims died in Chardham Yatra: చార్‌ధామ్ యాత్రలో భారీ విషాదం.. 56 మంది యాత్రికులు మృతి

56 Pilgrims died in Chardham Yatra: చార్‌ధామ్ యాత్రలో భారీ విషాదం.. 56 మంది యాత్రికులు మృతి

56 Pilgrims have died in Chardham Yatra: చార్ ధామ్ యాత్రలో భారీ విషాదం చోటు చేసుకుంది. యాత్రలో ఎంతమంది మృత్యువాత పడ్డారనేదానిపైన అధికారులు వివరాలు వెల్లడించారు. చార్ ధామ్ యాత్ర ప్రారంభమైన 16 రోజుల్లో 56 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారని, అందులో 50 ఏళ్లు పైబడినవారు 40 మంది ఉన్నారని తెలిపారు. గుండెపోటు, పల్మనరీ ఎడమా వల్ల 47 మంది యాత్రికులు మృతిచెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అత్యధికంగా కేదార్ నాథ్ ధామ్ యాత్ర మార్గంలో 27 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.


Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×